కోనసీమ: అమలాపురం పట్టణ దండోరా అద్యక్షుడిగా గంపల విజయ్ మాదిగ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం అమలాపురంలో పట్టణ మాదిగ దండోరా నూతన కమిటీని ఎన్నుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా తొమండ్ర విజయ్, అధికార ప్రతినిధిగా దువ్వ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పలివెల క్రాంతి కుమార్, ఉపాధ్యక్షుడిగా నవీన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Tags :