VSP: కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 383 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 115 ఫిర్యాదులు, పోలీసు శాఖ 28, జీవీఎంసీ 94 ఉన్నాయి. ఇతర విభాగాలకు సంబంధించి 146 వినతులు వచ్చాయి. డీఆర్వో భవానీ శంకర్, ఇతర అధికారులు వినతులు స్వీకరించారు.