AP: మొంథా తుఫాన్ ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రులు మాటలు చెబుతున్నారు.. కానీ, చేతల్లో కన్పించడం లేదని తెలిపారు. రైతుల ఇబ్బందులు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.