టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ మరోక్కసారి త్రివిక్రమ్పై ఘాటు విమర్శలు చేసింది. ఇతరుల జీవితాలను నాశనం చేస్తాడు అని తానకు మేల్ ఈగో ఎక్కువ అని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. అలా కాదు అన్న వారిపై కూడా పూనమ్ విరుచుకపడింది.
యంగ్ హీరో రాజ్ తరుణ్-లావణ్య కేసులో మరో ట్విస్టు చోటుచేసుకుంది. ఈ కేసులో రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా ఇద్దరిపై కేసు నమోదు చేసింది. అంతేకాదు రాజ్ తరుణ్కు రూ.70 లక్షలు ఇచ్చాను అని ఆరోపించింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న 'గేమ్ ఛేంజర్' సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో శంకర్ చేసిన కామెంట్స్ అంచనాలను మరింతగా పెంచేలా ఉన్నాయి.
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర మొదటి భాగం నుంచి లీకైన డైలాగ్ ఒకటి.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ డైలాగ్ విన్న తర్వాత సాదా సీదా మగాడైతే కాదని అంటున్నారు.
బాలీవుడ్ హాట్ బ్యూటీ త్రిప్తి డిమ్రి యానిమల్ సినిమాతో హాట్ కేక్గా మారిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అమ్మడు చేసిన గ్లామర్ ట్రీట్కు పిచ్చెక్కిపోయేలా ఉన్నారు కుర్రాళ్లు. కానీ ఇదే అమ్మడికి బ్యాడ్ ఇమేజ్ తెచ్చేలా ఉందని అంటున్నారు.
ప్రస్తుతం థియేటర్లో కల్కి హవా నడుస్తోంది. ఇక.. ఈ వారం నుంచి భారతీయుడు టైం కూడా స్టార్ట్ అయింది. తాజాగా భారతీయుడు 2 సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. భారీ నిడవితో రాబోతోంది ఈ సినిమా. అలాగే పార్ట్ 3 ట్రైలర్ కూడా రెడీ అయింది.
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తోన్న తాజా చిత్రం తంగలాన్. పా రంజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ను చిత్రయూనిట్ తాజాగా విడుదల చేసింది. మరి ట్రైలర్ ఎలా ఉందో తెలుసుకుందాం.
హర్రర్, క్రైమ్ జోనర్లో పొలిమేర ఫ్రాంచైజీలకు మంచి ఆదరణ ఉంది. గతంలో వచ్చిన పొలిమేర1, 2 పెద్ద హిట్గా నిలిచాయి. ఇప్పుడు పొలిమేర3 వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సత్యం రాజేష్ మాంత్రికుడిగా కనిపించిన ఈ సినిమాలు ప్రేక్షకులను అలరించాయి.
ఫుడ్ బాగా లేకపోయని, నాసిరకం పదార్థాలు వాడుతున్న, కిచెన్ క్లీన్గా లేకపోయిన ఫుడ్ సేఫ్టీ అధికారులు కేసు నమోదు చేసి సీజ్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో అధికారులు సందీప్ కిషన్ రెస్టారెంట్ అయిన వివాహా భోజనంబును తనిఖీ చేశారు. నాసిరకం పదార్థాలు వాడుతున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు.
మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఈడీ మరొక్కసారి సమన్లు పంపింది. ఈ కేసులో జాక్వెలిన్ను ఇదివరకే చాలా సార్లు ఈడీ విచారించింది. తాజాగా మరోక్కసారి నోటీసులు జారీ చేసింది.
బాలీవుడ్ ఈ ఏడాది భారీ సినిమా హిట్లు లేక వెలవెలబోయింది. బాక్సాఫీసు చిన్నబోయింది. ఆ సమయంలో వచ్చిన కల్కి 2898 AD'యే అక్కడ ఇప్పటి వరకు పెద్ద హిట్. 2024లో ఈ సినిమా వసూళ్లే ఇక్కడ ఇప్పటి వరకు టాప్. డార్లింగ్ లేకపోతే పరిస్థితి మరీ దారుణంగా ఉండేదని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు.
పా రంజిత్, చియాన్ విక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం తంగలాన్. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా దీనికి సంబంధించి ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ప్రముఖ గాయని ఉషా ఉతుప్ భర్త మరణవార్త పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. జాని చాకో ఉతుప్ సోమవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. దాంతో గాయని అభిమానులు ఉషా ఉతుప్కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
జబర్దస్త్ లేడీ కమేడీయన్ ఫైమా ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్. సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్తో చిట్ చాట్ నిర్వహించిన ఫైమా పెళ్లిపై కామెంట్స్ చేసింది. తనకు కాబోయే వరుడి ఇంటిపేరు చెప్పింది.