ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ గ్లింప్స్ రిలీజ్ కాగా.. డైరెక్టర్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రవి తేజ పేరుతో ట్వీట్ రాగా.. హీరో రవి తేజ అనుకొని హరీశ్ శంకర్ రియాక్ట్ అయ్యారు.
తమిళ హీరోలతో సినిమాలు చేసేందుకు తెలుగు దర్శకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
బాలయ్య- అనిల్ రావిపూడి మూవీలో విలన్గా అర్జున్ రామ్పాల్ నటిస్తున్నాడు. ఇటీవల బాలీవుడ్ నటులు చేసిన మూవీస్ ఆడలేదు. దీంతో బాలయ్య మూవీపై అభిమానులు కంగారు పడుతున్నారు.
మహేశ్ బాబు ఫారిన్ ట్రిప్ వెనక అసలు కారణం వేరే ఉందట. బిజినెస్ పనులే కాదు.. అందం కోసం ట్రీట్ మెంట్ కూడా తీసుకుంటున్నాడని తెలిసింది.
సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ గురించి తెలిసింది. రా ఆఫీసర్గా చేస్తాడట.. అలాగే అర్జున్ రెడ్డి హీరో కన్నా 10 రెట్ల యాటిట్యూడ్ కలిగి ఉంటాడట.
మహేశ్ బాబు- రాజమౌళి మూవీ కోసం మూడు టైటిళ్లను పరిశీలిస్తున్నారట.
అనసూయపై మీడియా ఫైర్ అయ్యింది. మీడియా లక్ష్యంగా విమర్శలు చేయడంతో ఓ రేంజ్లో కౌంటర్ ఇచ్చింది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది.
రాజస్థాన్ రాయల్స్కు ఆర్ఆర్ఆర్ మూవీ మేకర్స్ వార్నింగ్ ఇచ్చారు. బిల్డప్ ఇస్తే తొక్క తీస్తాం అని హెచ్చరించగా.. ఆర్ఆర్ యాజమాన్యం సారీ చెప్పింది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్పై నటి పూనమ్ కౌర్ మండిపడ్డారు. ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్లో పేరు పైన పవన్ కల్యాణ్ కాళ్లు ఉండటాన్ని తప్పుపట్టారు.
రామబాణం మూవీ ఫ్లాప్ టాక్ అందుకుంది. గత కొన్నిరోజుల నుంచి గోపిచంద్కు సరైన హిట్ పడటం లేదు. ఈ మూవీని వరుణ్ తేజ్ చేయాల్సి ఉండగా.. చివరి నిమిషంలో తప్పుకున్నారట.
బాహుబలి సినిమా విడుదలయ్యాక నెగిటివ్ టాక్ వచ్చిందని రాజమౌళి చెప్పారు. నిర్మాతలు నష్టపోతారన్న బాధ తనను ఎక్కువగా కలిచివేసిందన్నారు.
విజయ్ దేవరకొండ(vijay devarakonda), సమంత(samantha) నటించిన ఖుషి మూవీ నుంచి విడుదలైన నా రోజా నువ్వే(na roja nuvve) పాటకు మంచి స్పందన లభిస్తోంది. యూటూబ్లో 15 మిలియన్ల వ్యూస్ తో కొనసాగుతుంది. మరోవైపు ఈ పాట మరోఅరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే(shalini pandey) తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో కొన్ని ఫొటో షూట్ చిత్రాలను పోస్ట్ చేసింది. అయితే ఫ్రీ అని ఓ పక్షి ఏమోజీని ట్యాగ్ చేసి వెల్లడించింది. అయితే ఈ ఫొటోల్లో ఈ ముద్దుగుమ్మ ప్యాంట్ లేకుండానే పోజులిచ్చింది. ఇవి చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. లవ్ యూ అంటూ అనేక విధాలుగా కామెంట్లు చేస్తున్నారు. 2017లో వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత ఈ నటికి అన...
తమిళంలో మనోహరం, బీస్ట్ వంటి సినిమాల్లో గుర్తింపు తెచ్చుకొని ఇటీవల దాదా అనే సినిమాలో మెరిపించిన బ్యూటీ అపర్ణాదాస్ తెలుగులో మెరవనుంది. ఆమె మెగా కాంపౌండ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ తో జత కట్టనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా అపర్ణదాస్ ని ఎంపిక చేశారు.