భారీ సంఖ్యలో తిమింగలాలను చంపుతున్న వీడియోను యాంకర్ రష్మీ షేర్ చేశారు. యానిమల్ లవర్ అయిన రష్మీ ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాక్షసులు మనుషుల రూపంలోనే మనమధ్యే ఉంటారని ట్వీట్ చేశారు.
టాలీవుడ్ ట్రెండింగ్ వార్ ఏదంటే.. అనసూయ, విజయ్ దేవరకొండదే అని చెప్పొచ్చు. గత కొంత కాలంగా రౌడీ ఫ్యాన్స్, అనసూయ మధ్య కోల్డ్ వార్ జరుగుతునే ఉంది. సందర్భం వచ్చినప్పుడల్లా.. ఇండైరెక్ట్గా అనసూయ ఏదో ఒక పోస్ట్ చేయడం.. దానికి కౌంటర్గా రౌడీ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేయడం కామన్ అయిపోయింది. అయితే తాజాగా ఇవన్నీ ఆపేద్దామనుకుంటున్నానని చెప్పి షాక్ ఇచ్చింది అనసూయ.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' పై రోజు రోజుకి అంతకంతకు అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా కోసం బడా బడా స్టార్ హీరోలంతా రంగంలోకి దిగుతున్నారు. వేలకు వేలే టికెట్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరోలు ఆదిపురుష్ను భారీగా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఆదిపురుష్ టికెట్స్ బుక్ చేస్తున్నట్టు సమాచారం.
పెళ్లిపై నిత్యామీనన్ క్లారిటీ ఇచ్చేశారు. త్వరలో ఓ వ్యాపారవేత్తతో పెళ్లి జరగనుందట. నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లికి సంబంధించిన విషయాన్ని అభిమానులతో పంచుకుంటారని తెలిసింది.
తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్(Comedian)గా పేరు తెచ్చుకున్న నటుడు బ్రహ్మానందం(Brahmanandam) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి గిన్నిస్ రికార్డు స్థాయి(guinness record)కి చేరుకున్న హాస్యనటుడు బ్రహ్మానందం..
పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన 'లైగర్' సినిమా.. ఎంత పెద్ద డిజాస్టర్గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమా వివాదం కొనసాగుతునే ఉంది. ఈ సినిమా ఫ్లాప్ ఎఫెక్ట్ పూరి పై కాస్త గట్టిగానే పడింది. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ మాత్రం అటకెక్కింది. దాంతో విజయ్, పూజా హెగ్డే ఇక కలిసి నటించరు అనుకున్నారు. కానీ తాజాగా మరోసారి ఈ జోడి రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతోంది.
జరిగితే జూన్ 16న బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన జరగాలి.. లేదంటే ఆ రోజు పెద్ద గుణపాఠమే అవుతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్.. మరో వారం రోజుల్లో థియేటర్లోకి రాబోతోంది. ప్రస్తుతం మూవీ లవర్స్ చూపు మొత్తం 'ఆదిపురుష్' మీదే ఉంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కంప్లీట్ చేసుకుంది.. కాకపోతే షాకింగ్ రన్ టైంతో రాబోతోంది ఆదిపురుష్.
అనుకున్న సమయానికి కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చేసి.. ఆ తర్వాత పూర్తిగా పొలిటికల్గా బిజీ అయ్యేందుకు రెడీ అవుతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan). ప్రస్తుతం పవన్ చేతిలో హరిహరి వీరమల్లు, ఉస్తాద్ భగత్సింగ్, బ్రో, ఓజీ సినిమాలున్నాయి. అయితే ఈ సినిమాల్లో పవన్ ఫస్ట్ ప్రయారటీ ఫిల్మ్ ఏదైనా ఉందా.. అంటే అది ఓజి(OG)నే అని చెప్పాలి.
దర్శకుడు వీరభద్రం చౌదరి(veerabhadram chaudhary) హీరో నాగార్జున గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ డైరెక్టర్ నాగార్జునతో ‘భాయ్(bhai)’ అనే మూవీ తీశారు. తర్వాత అది 2013లో విడుదలైన బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే నాగ్ తన స్టోరీ మార్చారని ఇంకా పలు విషయాలను పేర్కొన్నారు.
సరోగసీ పద్దతి ద్వారా లేడీ సూపర్ స్టార్ నయనతార(nayanthara), విఘ్నేష్ శివన్(vignesh shivan) దంపతులు.. ఇద్దరు కవల పిల్లలకు తల్లి దండ్రులైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు పిల్లల ఫోటోలు బయటికి రాకుండా జాగ్రత్త పడింది ఈ జంట. ఇన్ని రోజులు చూసి చూపించనట్టుగా ఉన్న నయన్.. ఈరోజు పెళ్లి రోజు సందర్భంగా పిల్లల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.
ఆదిపురుష్(Adipurush) మూవీపై సనాతన ధర్మ పరిరక్షణ సమితి తిరుపతి(tirupati)లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సినిమా దర్శకుడు, హీరోయిన్పై చర్యలు తీసుకోవాలని కోరింది. ఇటివల ఆలయం ముందు డైరెక్టర్, హీరోయిన్ హగ్స్, ముద్దులు ఇచ్చుకోవడాన్ని నిరసిస్తూ ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
హీరో సిద్దార్థ్ టక్కర్ మూవీ ఈ రోజు విడుదలైంది. హీరో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వస్తాడు. ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. అందుకోసం ఏం చేశాడు..? హీరోయిన్తో ఎందుకు విడిపోయారనేదే కథ. మూవీ డివైడ్ టాక్ తెచ్చుకుంది.
యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) హాట్ ఫొటో షూట్ చిత్రాలతో ఆకట్టుకుంటుంది. ఇచట వాహనములు నిలుపరాదు చిత్రంలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు త్వరలో మహేష్ బాబు సరసన కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన క్రేజీ చిత్రాలపై ఓ సారి లుక్కేయండి మరి.