లోఫర్ బ్యూటీ దిశా పటానీ గురించి ప్రత్యేంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్ ఇచ్చే వారిలో యంగ్ బ్యూటీ దిశా పటాని టాప్ ప్లేస్లో ఉంటుంది. లేటెస్ట్గా బాయ్ ఫ్రెండ్తో రెచ్చిపోయినట్టుగా ఉన్న వీడియో ఒకటి వైరల్గా మారింది.
వరలక్ష్మి శరత్ కుమార్ స్టార్ కిడ్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. లేడీ విలన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హనుమాన్తో అందరిని అలరించిన ఆమె ఇప్పుడు ముఖ్య పాత్ర్రలో నటించిన శబరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కలర్ ఫొటోతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుహాస్ ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నాడు. కొత్త కొత్త కథలతో ముందుకు దుసుకుపోతున్నాడు. తాజాగా ప్రసన్నవదనం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో సుహాస్కు జోడీగా పాయల్ రాధాకృష్ణ హీరోయిన్గా నటించింది. రాశీసింగ్, నందు, వైవా హర్ష, సాయి శ్వేత, నితిన్ ప్రసన్న ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని అర్జున్ వైకే దర్శకత్వం వహించాడు. అయితే ఈరోజు రిలీజ్ అయిన ఈ చిత్రం...
స్టార్ డైరెక్టర్ క్రిష్ కెరీర్ స్టార్టింగ్లో అదిరిపోయే సినిమాలు చేశాడు. కానీ రెండు సినిమాల విషయంలో మాత్రం క్రిష్ గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మరి క్రిష్కే ఎందుకిలా జరుగుతోంది? నెక్స్ట్ క్రిష్ ఏం చేయబోతున్నాడు?
మోస్ట్ అవైటేడ్ మూవీ పుష్ప2 పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. లేటెస్ట్గా రిలీజ్ అయిన పుష్ప.. పుష్ప.. సాంగ్ యూట్యూబ్ని షేక్ చేస్తోంది. దీంతో బన్నీ కెరీర్లోనే రికార్డ్ బిజినెస్ జరిగినట్టుగా సమాచారం.
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తనకంటూ ఒక సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసుకొని సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో PVCUలో సూపర్ ఛాన్స్ ఇస్తున్నట్టుగా ప్రకటించాడు.
మరికొన్ని రోజుల్లో టీ20 వరల్డ్ కప్ 2024 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ టీమ్ఇండియాకు ప్రత్యేక సందేశమిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
టిల్లుగాడికి యూత్లో యమా క్రేజ్ ఉంది. డీజె టిల్లుగా అదిరిపోయే హిట్స్ అందుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ఈ సినిమాల్లో హీరోయిన్లను మారుస్తూ వస్తున్న సిద్దు.. ఈసారి ఓ స్టార్ హీరోయిన్ను పట్టేసినట్టుగా చెబుతున్నారు. ఆమెకి కూడా ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.
ఎన్టీఆర్,రాజమౌళి బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఇద్దరి మధ్య స్పెషల్ బాండింగ్ అండ్ ఫ్రెండ్షిప్ ఉంది. అలాంటిది.. లేటెస్ట్గా ఎన్టీఆర్ పై రాజమౌళి చేసిన కామెంట్ ఒకటి వైరల్గా మారింది.
ఎట్టకేలకు చాలా రోజులకు హరిహర వీరమల్లు అప్డేట్ ఇవ్వడంతో.. పండగ చేసుకుంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అయితే.. ఈ సినిమా దర్శకుడు మార్పు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మరి క్రిష్, పవన్ మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయా?
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్రచారంతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనే పవన్ను అసెంబ్లీకి పంపించాలని గట్టిగా ప్రచారం చేస్తోంది మెగా ఫ్యామిలీ. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా రంగంలోకి దిగిపోయాడు. మరి ఇప్పటికైనా పవన్ ఫ్యాన్స్ హ్యాపీనా?
అన్ని కరెక్ట్గా జరిగి ఉంటే.. హరిహర వీరమల్లు సినిమా ఈపాటికే రిలీజ్ అయి ఉండేది. కానీ అలా జరగలేదు. రోజు రోజుకి డిలే అవుతూ.. ఏండ్లకేండ్ల సమయాన్ని తీసుకుంటున్నారు మేకర్స్. ఫైనల్గా ఇప్పుడు టీజర్ రిలీజ్ చేశారు.