హీరో ధనుష్(Dhanush) తన తల్లిదండ్రులకు అదిరిపోయే గిఫ్ట్ ను ఇచ్చారు. కన్నవారికి కోట్ల రూపాయల విలువైన ఇంటిని ధనుష్ గిఫ్ట్ గా ఇచ్చి వారిని సర్ప్రైజ్ చేశాడు. ప్రస్తుతం ఆ గృహప్రవేశానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
SSMB28 :సూపర్ స్టార్ మహేష్ బాబు ఈసారి ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయబోతున్నాడా.. అంటే ఔననే వినిపిస్తోంది. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబీ 28 ప్రాజెక్ట్ చేస్తున్నాడు మహేష్.
Balayya - Tarak : నందమూరి తారకరత్న మరణం అభిమానులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దాదాపు 23 రోజుల పాటు మరణంతో పోరాడి 39 ఏళ్లకే తుదిశ్వాస విడిచారు నందమూరి తారకరత్న. అది కూడా నాలుగు రోజుల్లో పుట్టిన రోజు ఉండగా.. తారక రత్న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం.. మరింత కలిచివేసింది.
Kanthara -2 : కాంతార సినిమా మొదలు పెట్టినప్పుడు రిషబ్ శెట్టి.. ఇంత పెద్ద భారీ విజయాన్ని అందుకుంటానని ఊహించి ఉండడు. తానే ఈ సినిమాకు దర్శకత్వం వహించి, నటించాడు. ఊహించని విధంగా కాంతార బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామి సృష్టించింది.
పోసాని (Posani) కృష్ణమురళి.. సినీరంగంలో రచయతగా మొదలయిన ఇతని కెరీర్, ఆ తరువాత దర్శకుడిగా(Director), నిర్మాతగా, నటుడిగా ఎన్నో సేవలు అందించాడు. నటుడిగా తనదైన మార్క్ చూపించినవారాయన. తాజా ఇంటర్వ్యూ(Interview)లో మాట్లాడుతూ ఆయన తన తల్లిదండ్రులను గురించి ప్రస్తావించారు. "మా నాన్న చాలా మంచివాడు ... చూడటానికి గుమ్మడిగారిలా ఉండేవాడు. ఆయనకి ఎలాంటి చెడు అలవాట్లు ఉండేవి కాదు. కానీ కొంతమంది ఆయనకి పేకాట అలవాటు...
Balayya-NTR :నందమూరి తారకరత్న కన్నుమూత అభిమానులను శోక సంద్రంలో పడేసింది. సినిమాల పరంగా అనుకున్నంత స్థాయిలో విజయాలు అందుకోలేకపోయినప్పటికీ.. నటనపరంగా ఎప్పటికప్పుడు కొత్తగా ట్రై చేస్తునే వచ్చారు తారక రత్న. ఈ మధ్యే విలన్గా బాబాయ్ బాలయ్య సినిమాలో నటించేందుకు సరికొత్తగా మేకోవర్ అయ్యాడు.
Project K : 'మహానటి' తర్వాత టాలెటెండ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో 'ప్రాజెక్ట్ కె' మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. టైం ట్రావెల్ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాని వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన వినరో భాగ్యము విష్ణు కథ మూవీ శనివారం(ఫిబ్రవరి 18న) విడుదల కాగా...తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 2.75 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు.
మాస్ మహారాజ రవితేజ నటించిన రవణాసుర మూవీ నుంచి తానే స్వయంగా పాడిన ప్యార్ లోనా పాగల్ సెకండ్ సింగిల్ లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్ చూసిన అభిమానులు అదుర్స్ అంటున్నారు. ఇక మీరు కూడా ఈ పాటపై ఓ లుక్కేయండి మరి.
సినీ ఇండస్ట్రీ(Movie Industry)లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. టాలీవుడ్(Tollywood) హీరో తారకరత్న(Tarakaratna) మరణవార్త మరువకముందే సినీ ఇండస్ట్రీలో మరో నటుడు తుది శ్వాస విడిచారు. ప్రముఖ కోలీవుడ్ కమెడియన్ మయిల్ స్వామి(Mayilsamy) మరణించారు.
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న హీరో నందమూరి తారకరత్న(Taraka Ratna) కన్నుముశారు. ఈ క్రమంలో బెంగళూరు(bangalore) నుంచి హైదరాబాద్(hyderabad)కు తీసుకొచ్చేందుకు అతని కుటుంబ సభ్యులు(family members) ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా అభిప్రాయం వ్యక్తం చేశారు. అతను ఇండియా ఒక ఆస్తి అని, ఇండియా ప్రైడ్ అంటు చెప్పుకొచ్చారు. తాజాగా ముంబయి ఎయిర్ పోర్టులో ఓ ఫోటోగ్రాఫర్ రిషబ్ గురించి అడుగగా ఇలా స్పందించారు.
మాచో స్టార్ గోపీచంద్(Gopichand) మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రామబాణం(Raamabaanam) అనే టైటిల్ తో సాగే సినిమా టీజర్(Movie Teaser) ను శివరాత్రి కానుకగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఫ్లాప్ చిత్రాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాను నటించిన తాజా చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ ఈరోజు(ఫిబ్రవరి 18న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కశ్మీరా పరదేశి హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఈ మూవీ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.