బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్(Salman Khan), టాలీవుడ్ ప్రముఖ హీరో వెంకటేష్ ద్వయం నటించిన కిసికా భాయ్ కిసీకి జాన్ ఈరోజు(ఏప్రిల్ 21న) విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ట్విట్టర్ టాక్ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్లోని ఓ ప్రముఖ తెలుగు టీవీ నటి ఇంట్లో పెద్ద చోరీ(Big theft) జరిగింది. దీంతో కిలోకుపైగా గోల్డ్, వెండి ఆభరణాలను దొంగలు దోచుకెళ్లినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్(sai dharam tej) నటించిన విరూపాక్ష సినిమా(Virupaksha Movie) ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ క్రమంలో ఈ చిత్రం ట్విట్టర్ రివ్యూను ఇప్పుడు చుద్దాం.
వ్యవస్థ(vyavastha) వెబ్ సిరీస్ ట్రైలర్ను డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ స్టార్ సిద్ధు జొన్నలగడ్డ చేతుల మీదుగా జీ5(ZEE5 Original) గురువారం విడుదల చేసింది. ఈ చిత్రంలో కార్తీక్ రత్నం, సంపత్ రాజ్, హెబ్బా పటేల్, కామ్నా జెఠ్మలానీ కీలక పాత్రల్లో నటించారు. ఈ కోర్టు థ్రిల్లింగ్ కోర్టు డ్రామా ఏప్రిల్ 28న స్ట్రీమింగ్ కానుంది.
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) యాక్ట్ చేస్తున్న ఓజీ మూవీ సెట్(og movie set) నుంచి మరో అప్ డేట్ వచ్చేసింది. చిత్ర బృందం మూవీ సెట్ నుంచి పవన్ చిత్రాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ చిత్రంలో పవన్ మాస్ లుక్ లో క్రేజీగా ఉన్నారు.
బాలీవుడ్ అందాల తార ఐశ్వర్య రాయ్ బచ్చన్ ముద్దుల తనయ ఆరాధ్య బచ్చన్(aaradhya bachchan)పై ఇటీవల యూట్యూబ్ లో ఫేక్ న్యూస్ వార్తలపై హైకోర్టుDelhi High Court) సీరియస్ అయ్యింది.
మగధీరలో వంద మందితో ఫైట్ చేసిన రామ్ చరణ్(ram charan).. ఈసారి ఏకంగా వెయ్యి మందితో ఫైట్ చేయబోతున్నాడట. ట్రిపుల్ ఆర్ సెట్స్ పై ఉన్నప్పుడే ఆర్సీ 15ని సెట్స్ పైకి తీసుకెళ్లాడు చరణ్. స్టార్ డైరెక్టర్ శంకర్(shankar) ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ పవర్ ఫుల్ పొలిటికల్ యాక్షన్ డ్రామాకు.. రీసెంట్గానే గ్లోబల్ రేంజ్లో 'గేమ్ ఛేంజర్' అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. అందుకు తగ్గట్టే ఇప్ప...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan), పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. వీళ్లు ఊ.. అనాలే గానీ ఎంతకైనా తెగిస్తారు అభిమానులు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ ఇద్దరి క్రేజ్ నెక్స్ట్ లెవల్. అయితే ఈ ఇద్దరు పర్సనల్గా కలుస్తారేమో గానీ.. సినిమాల కోసం కలవడం అనేది ఇంపాజిబుల్. అయినా ఇప్పుడు ఓజి కోసం ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలవబోతున్నారనే న్యూస్ టెంప్టింగ్గా మారింది.
సాయి ధరమ్ తేజ్ రెండేళ్ల క్రితం బైక్ యాక్సిడెంట్కు గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనను కాపాడిన వ్యక్తి గురించి, అతనికి చేసిన సాయం గురించి సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చారు.