అక్కినేని అఖిల్ ఎన్నో భారీ ఆశలు పెట్టుకొని నటించిన సినిమా ఏజెంట్. స్టైలిష్ మేకర్గా గుర్తింపు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి(Surender Reddy) డైరెక్టర్ అవడంతో.. అఖిల్కు భారీ మాసివ్ హిట్ పడుతుందని అనుకున్నారు అక్కినేని అభిమానులు. కానీ అఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చాడు సూరి. దీంతో ఈయనకు ఆఫర్లు రావడం కష్టమే అనుకున్నారు. కానీ ఆయన చేసిన పాత బాకీ వల్లే.. ఇప్పుడో బంపర్ ఆఫర్ అందుకున్నాడు.
అప్పుడప్పుడు బాక్సాఫీస్ దగ్గర అన్నదమ్ముల వార్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తాజాగా దగ్గుబాటి హీరోలు ఈ వారం బాక్సాఫీస్ దగ్గర పోటీ పడడం ఆసక్తికరంగా మారింది. హీరోలుగా కాకపోయినా.. రానా, అభిరాం(rana and abhiram) బాక్సాఫీస్ బరిలో ఉండడంతో.. ఎవరిది పై చేయి అనే టాక్ నడుస్తోంది.
RRR, బాహుబలి సినిమాలను కొట్టే ప్రాజెక్ట్ ఏది అంటే.. ప్రాజెక్ట్ కె(Project K movie) అంటున్నాడు రానా(Rana Daggubati). ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. వాటిలో ప్రాజెక్ట్ కె పై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమా పై రానా దగ్గుబాటి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బాహుబలి, ట్రిపుల్ ఆర్ని మించి ప్రాజెక్ట్ కె ఉంటుందని.. సాలిడ్ స్టేట్మెంట...
ఒకప్పుడు ఏమో గానీ.. ఇప్పుడు మాత్రం టాలీవుడ్ని చూస్తే భయపడిపోతుంది బాలీవుడ్. బాహుబలి తర్వాత ఇండియన్ సినిమాల్లో టాప్ ప్లేస్కు వెళ్లిపోయింది టాలీవుడ్. ముఖ్యంగా హిందీ జనం మన సినిమాల కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అప్ కమింగ్ సినిమాల్లో ఓ రెండు ప్రాజెక్ట్స్ మాత్రం బాలీవుడ్ ట్రేడ్ వర్గాలకు చెమటలు పట్టిస్తున్నాయి.
మెగాసార్ట్ చిరంజీవి భోళాశంకర్ మూవీ నుంచి భోళా మేనియా అనే సాంగ్ ఈ నెల 4వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఆ పాటకు సంబంధించిన ప్రోమోను ఈ రోజు మేకర్స్ విడుదల చేశారు.
రామ్ గోపాల్ వర్మ అంటేనే ఓ సంచలనం.. ఇప్పుడు వర్మ అంటేనే.. ఏంటీ మా కర్మ అనేలా విసుగెత్తిపోతున్నారు జనాలు. ఏంటి.. నేను మోనార్క్ని కాబట్టి తగ్గేదేలే అంటుంటాడు వర్మ. అయినా కూడా వర్మను పట్టించుకునే వారు పెద్దగా లేరు. అందుకే మరోసారి ఏపీ రాజకీయాలపై పడ్డాడు.
ఒకప్పుడు ఏమోగానీ.. ప్రస్తుతం అన్నిభాషల్లో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి. తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం నుంచి భారీ పాన్ ఇండియా సినిమాలు రాబోతున్నాయి. టాలీవుడ్ టాప్ సంస్థ గీతా ఆర్ట్స్ నుంచి కూడా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. ఆ లిస్ట్ చాలా పెద్దగా ఉందని.. తాజాగా క్లారీటి ఇచ్చేశాడు అల్లు అరవింద్.
సిద్దార్థ్ టక్కర్ మూవీ నుంచి రెయిన్ బో అనే సాంగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. జూన్ 9వ తేదీన మూవీ రిలీజ్ కానుండగా.. సక్సెస్ అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న 'యానిమల్' సినిమాలో రణ్ బీర్ కపూర్తో కలిసి నటిస్తోంది రష్మిక మందన్న. ఇంకా కొన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. షాహిద్ కపూర్, విక్కీ కౌశల్ లాంటి హీరోలు తమ సినిమాల్లో.. రష్మికనే కావాలని పట్టుపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా బంపర్ ఆఫర్ అందుకున్నట్టు తెలుస్తోంది.
ఎట్టకేలకు క్లాస్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ముందు నుంచి వినిపించినట్టుగానే.. ఈ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు. అలాగే మరో కొత్త హీరోని టాలీవుడ్కి పరిచయం చేస్తున్నాడు.