నోయిడా(noida)లోని ఫిల్మ్ సిటీలో జరిగిన ఫ్యాషన్ షోలో ప్రమాదం జరిగింది. పైన ఏర్పాటు చేసిన లైటింగ్ ట్రస్(lighting truss) ఆకస్మాత్తుగా నేలపై కూలిపోవడంతో 24 ఏళ్ల మోడల్ మృతి చెందగా, ఒకరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఫ్యాషన్ షో నిర్వాహకులను, లైటింగ్ ట్రస్ను అమర్చిన వారిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రస్తుత కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియా పుణ్యమా అని తమ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హిరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఒక ట్రోల్పై స్పాంటేనియస్గా స్పందించింది.
ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా(prabhudeva) 50 ఏళ్ల వయసులో మరోసారి తండ్రి అయ్యారు. తన రెండో భార్య హిమానీ సింగ్ ముంబైలో ఆడబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఈ డాన్స్ మాస్టర్ నాలుగోసారి తండ్రి అయ్యాడు. అయితే వారి కుటుంబంలో మొదటిసారి ఆడపిల్ల జన్మించడంతోవారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ తో డైరెక్టర్ సందీప్ వంగా యానిమల్ అనే వైలెంట్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. మరో రెండు నెలల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
నటి ఇలియానా తన లవర్ ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తాను గర్భతిని కావడం సంతోషంగా ఉందని చెబుతూ తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆదిపురుష్ సినిమాతోనే ఈ మల్టీప్లెక్స్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో 2009 నుంచి 2019 వరకూ జరిగిన ఘటనల నేపథ్యంలో యాత్ర2 మూవీ(Yatra2 Movie) సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానుంది.
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) పుట్టినరోజు(Birth Day) సందర్భంగా మరో సినిమాను ప్రారంభించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఆ సినిమాను నిర్మించనున్నాయి. బ్లాక్ బస్టర్ సినిమాల డైరెక్టర్ బాబీ(Director Bobby) ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు.
మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డతో కలిసి నటిస్తున్న తన తదుపరి భారీ తెలుగు చిత్రం టిల్లు స్క్వేర్ షూటింగ్లో బిజీగా ఉంది. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు, నటి మరొక చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
పల్లెటూరు అంటే పండగలు, పబ్బాలకు మాత్రమే ఇంటికెళ్లే ఊరు అన్నట్లు మారిపోయిన ఈ కాలంలో..పల్లెటూరి కుర్రోడి ఆశలు, ఆకాంక్షలు ఎలా ఉంటాయనే కథాంశంతో మట్టికథ మూవీ తెరకెక్కింది. తాజాగా ఈ మూవీకి మూడు అంతర్జాతీయ అవార్డులు లభించాయి.
బాలయ్య బర్త్ డే సందర్భంగా మరో కొత్త సినిమాను ప్రారంభించారు. NBK 109 వర్కింగ్ టైటిల్తో ఈ మూవీ తెరకెక్కనుంది. డైరెక్టర్ బాబీ ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు.
టాలీవుడ్ హీరీయిన్ సమంత కెరీర్ లో దూసుకుపోతోంది. ది ఫ్యామిలీ మేన్ సిరీస్ ఎంత పాపులారిటీ సంపాదించుకుందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ సిరీస్ తో సమంత హిందీ ప్రేక్షకులకు దగ్గరైంది. ఇప్పుడు రాబోతున్న మరో సిరీస్ ‘‘సిటాడెల్’’ తో మరింత అలరించేందుకు కృషి చేస్తోంది.