ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆదిపురుష్ సినిమాతోనే ఈ మల్టీప్లెక్స్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో 2009 నుంచి 2019 వరకూ జరిగిన ఘటనల నేపథ్యంలో యాత్ర2 మూవీ(Yatra2 Movie) సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానుంది.
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఆదిపురుష్ మూవీలో రాముడి అవతారంలో కనిపించనున్నారు. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ కానుంది.
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) పుట్టినరోజు(Birth Day) సందర్భంగా మరో సినిమాను ప్రారంభించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఆ సినిమాను నిర్మించనున్నాయి. బ్లాక్ బస్టర్ సినిమాల డైరెక్టర్ బాబీ(Director Bobby) ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు.
మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డతో కలిసి నటిస్తున్న తన తదుపరి భారీ తెలుగు చిత్రం టిల్లు స్క్వేర్ షూటింగ్లో బిజీగా ఉంది. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు, నటి మరొక చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
పల్లెటూరు అంటే పండగలు, పబ్బాలకు మాత్రమే ఇంటికెళ్లే ఊరు అన్నట్లు మారిపోయిన ఈ కాలంలో..పల్లెటూరి కుర్రోడి ఆశలు, ఆకాంక్షలు ఎలా ఉంటాయనే కథాంశంతో మట్టికథ మూవీ తెరకెక్కింది. తాజాగా ఈ మూవీకి మూడు అంతర్జాతీయ అవార్డులు లభించాయి.
బాలయ్య బర్త్ డే సందర్భంగా మరో కొత్త సినిమాను ప్రారంభించారు. NBK 109 వర్కింగ్ టైటిల్తో ఈ మూవీ తెరకెక్కనుంది. డైరెక్టర్ బాబీ ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు.
టాలీవుడ్ హీరీయిన్ సమంత కెరీర్ లో దూసుకుపోతోంది. ది ఫ్యామిలీ మేన్ సిరీస్ ఎంత పాపులారిటీ సంపాదించుకుందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ సిరీస్ తో సమంత హిందీ ప్రేక్షకులకు దగ్గరైంది. ఇప్పుడు రాబోతున్న మరో సిరీస్ ‘‘సిటాడెల్’’ తో మరింత అలరించేందుకు కృషి చేస్తోంది.
టాలెంటెడ్ యంగ్ హీరోల్లో నాగశౌర్య ఒకరు. ఆయన వరస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా రంగబలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మరోసారి తనకు అచ్చొచ్చిన కామెడీ, యాక్షన్ ఎంటర్టైన్మెంట్ జానర్లో ‘రంగబలి’ సినిమాతో వస్తున్నాడు.
ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు గ్లోబల్ స్టార్స్ గా మారిపోయారు. ఇక, ఈ మూవీలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో ఈ ఇద్దరు స్టార్స్ పై ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. ఇటీవల ఈ సినిమా చూసిన హాలీవుడ్ నటుడు క్రిస్ హేమ్స్వర్త్ సినిమాపై ప్రశంసలు కురిపించాడు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్, చెర్రీలతో కలిసి పనిచేయడం గర్వకారణమన్నాడు.
రౌడీ హీరో విజయ్తో గొడవకు ఇక ఫుల్ స్టాప్ పెడదామని అనుకుంటున్నానని యాంకర్ అనసూయ అన్నారు. విజయ్ ఇక ఆపేద్దాం అని రిక్వెస్ట్ చేశారు.
టాలీవుడ్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ కారులో చోరీ జరిగింది. ఎంతో ఖరీదైన మద్యం బాటిళ్లు, నగదు చోరీ గురైందని ఆయన సతీమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జనతా గ్యారేజ్, దేవరాయ, అత్తిలి సత్తిబాబు వంటి సినిమాల్లో నటించిన విదిషా శ్రీవాస్తవ త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రస్తుతం ఆమె తన బేబీ బంప్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవికాస్తా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నేడు నటసింహ బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అతని రాబోయే చిత్రం భగవంత్ కేసరి నుంచి పవర్ఫుల్ టీజర్ విడుదలైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
హీరో శర్వానంద్, రక్షిత రెడ్డి వివాహం జూన్ 3న జైపూర్లో గ్రాండ్ గా నిర్వహించారు. వీరి వివాహ రిసెప్షన్ నిన్న (జూన్ 9న) హైదరాబాద్లో ఘనంగా జరిగింది.