ప్రస్తుతం సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే కొందరు దుండగులు ఇప్పుడు ఒక కొత్త మోసానికి పాల్పడుతున్నారు. ఇటీవల హైదరాబాద్లో ఓ మహిళకు ముంబాయి నుంచి కాల్ వచ్చి లక్షలు కాజేశారు.
రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో ఇద్దరు ప్రధాన నిందుతులను జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. బాంబర్ ముస్సావిర్ హుస్సెన్ షాజిబ్, సూత్రధారి అబ్దుల్ మతీన్ తాహాను అరెస్టు చేసింది.
వియత్నాంలోని దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరైన ట్రూంగ్ మై లాన్కు ఆ దేశ కోర్టు మరణశిక్ష విధించింది. వాన్ థిన్ ఫాట్ రియల్ ఎస్టేట్ సంస్థ ఛైర్మన్గా ఉన్న ఆమె దాదాపు రూ.లక్ష కోట్లకు సంబంధించి బ్యాంకులను మోసం చేసిందని ఆమె దోషిగా తేలింది.
ఆన్లైన్ స్కామ్లు వల్ల సామాన్య ప్రజలే కాదు.. సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా బలి అవుతున్నారు. అయితే తాజాగా ఓ మహిళా న్యాయవాది కూడా ఆన్లైన్ స్కామ్కి బలి అయ్యింది.
యూకేలో జరిగిన ఓ కిరాతక సంఘటన సంచలనం రేపింది. ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేసి 200 ముక్కలుగా నరికాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
యూట్యూబ్ ఛానెల్ కోసం ప్రభుత్వ టీచర్ పేపర్లను లీక్ చేశాడు. దీంతో పై అధికారుల దృష్టికి వెళ్లడంతో అతన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన సంచనంగా మారింది. నెటిజన్లు అతడిపై కామెంట్స్ చేస్తున్నారు.
ప్రియురాలితో నెలన్నరగా లివిన్ రిలేషన్షిప్లో ఉన్న ఓ వ్యక్తి తర్వాత ఆమెను దారుణంగా హత్య చేసి అల్మరాలో కుక్కేశాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
కేరళకు చెందిన యూట్యూబ్ ఛానల్ వెనిస్ టీవీ యాజమాని ఇటీవల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఈవీఎంలపై నకిలీ వార్తలను ఓ యూట్యూబర్ ప్రచారం చేసినందుకు అతనిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు.
మహారాష్ట్రలోని ఓ వస్త్ర దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోని వస్త్ర దుకాణంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
జనరల్ టికెట్తో స్లీపర్ క్లాస్ బోగీలో పట్టుబడ్డ ప్రయాణికున్ని టీటీఈ నిలదీశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం కాస్త గొడవకు దారి తీసింది. కోపంతో టీటీఈని తోసేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుంది.
మాజీ సీఎం కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్టు చేశారు. భూకబ్జా, హత్యాయత్నం ఆరోపణలతో ఆదిభట్ల పోలీసు స్టేషన్లో ఆయనపై కేసు నమోదయ్యింది.