బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కారు ప్రమాదానికి గురయ్యింది. బైక్ను తప్పించబోయి కారు పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
అప్సర వేధింపుల వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ధనలక్ష్మీ చెబుతున్నారు. కుమారుడు చనిపోయినప్పటీ నుంచి అప్సర, ఆమె తల్లి జాడ తెలియలేదని పేర్కొన్నారు.
చికెన్ను తినేందుకు అనేక మంది ఇష్టపడతారు. ఇది మంచి రుచిగా ఉండటమే కాకుండా ప్రోటీన్ లతో నిండి ఉంటుంది. అయితే భాగ్యనగరంలో గతంలో రూ.200 ఉన్న చికెన్ రేటు(chicken rate) ప్రస్తుతం 300 రూపాయలు దాటేసింది.
జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో ట్రిప్పుల్లో కోత విధిస్తున్నారు. 7 నిమిషాలకు వచ్చే మెట్రో సర్వీసు.. ఇప్పుడు 15 నుంచి 17 నిమిషాలకు వస్తోంది. ఫ్రీక్వెన్సీ లేకపోవడంతో తప్పడం లేదని మెట్రో అధికారులు చెబుతున్నారు.
సిద్దిపేట నియోజకవర్గం గణనీయంగా అభివృద్ధి చెందిందని దర్శకుడు రాజమౌళి అన్నారు. ఆ డెవలప్ వెనక మంత్రి హరీశ్ రావు కృషి ఉందని.. అతని అభిమానిగా మారిపోయానని తెలిపారు.