TG: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూరగాయల మార్కెట్ వద్ద తండ్రి, కుమార్తెను రెడిమిక్స్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి, కుమార్తె మృతి చెందారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags :