మంచి కంటెంట్ ఉంటే చాలు.. ఆటోమేటిక్గా జనాలను థియేటర్కి రప్పించొచ్చు. ఇటీవల వచ్చిన కాంతార సినిమానే అందుకు నిదర్శనం. మౌత్ టాక్తోనే బాక్సాఫీస్ను షేక్ చేసింది కాంతార. ఇదే స్ట్రాటజీతో కోలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘లవ్ టుడే’ని తెలుగులో రిల
చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలు పొంగల్ బరిలో దిగేందుకు రెడీ అవుతున్నాయి. అలాగే విజయ్ వారసుడు, అజిత్ తునివు సినిమాలు కూడా సంక్రాంతికే రాబోతున్నాయి. అయితే కోలీవుడ్లో ఈ సినిమాల మధ్య బాక్సాఫీస్ వార్ పీక్స్లో ఉండన
గతేడాది రిపబ్లిక్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. అయితే ఆ సమయంలో సాయి ధరమ్ యాక్సిడెంట్కు గురవడంతో.. కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అందుకే కాస్త గ్యాప్ తర్వాత సినిమా చేస్తున్నాడు తేజ్. ప్రస్తుతం కార్త
టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ నోటీసులు అందించిన సంగతి తెలిసిందే. వాహనాల కుంభకోణం లో ఈడీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. బస్సుల కొనుగోలు కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి సహా ఆయన అనుచరుడి ఆస్థుల్ని ఈడీ ఎటాచ్ చేయడం విశేషం. జేస
ప్రస్తుతం టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోలకు సంబంధించిన స్పెషల్ డేస్లో.. బ్లాక్ బస్టర్ సినిమాలను రీ రిలీజ్ చేసి ఫుల్లుగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అభిమానులు. ఇప్పటికే మహేష్ బాబు పోకిరి, ఒక్కడు.. పవర్ స్టార్ జల్సా, తమ్మ
‘కార్తికేయ 2′ మూవీతో సాలిడ్ హిట్ కొట్టాడు యంగ్ హీరో నిఖిల్. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకే నిఖిల్ అప్ కమింగ్ సినిమాలకు మంచి క్రేజ్ ఏర్పడింది. కార్తికేయ 2 వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నిఖిల్ నుంచి ఎలాంటి సినిమా
తగ్గేదేలే.. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్.. అన్నట్టుగానే మరోసారి దుమ్ముదులుపుతున్నాడు పుష్పరాజ్. అయితే ఈ సారి విదేశి గడ్డపై హల్చల్ చేస్తున్నాడు. గతేడాది డిసెంబర్ 17న విడుదలైన పుష్ప మూవీ సంచలనంగా నిలిచింది. పాన్ ఇండియా స్థాయిలోనే కాదు.. ప్
సలార్ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. ఆ లెక్కన సలార్ థియేటర్లోకి రావడానికి ఇంకా పది నెలల సమయం ఉంది. అలాంటిది ఇప్పుడు ఫస్ట్ రివ్యూ రావడం ఏంటనేది.. కాస్త చిత్ర విచిత్రంగానే ఉంది. అంతేకాదు ఆ రివ్యూ ఇచ్చిన వ్యక్తి కూడా అలాంటి వాడే.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మొదటి విడుత పోలింగ్ ఈ రోజు ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరుతున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. మొదటి విడత పోలింగ్లో మొత
ఈ రోజుల్లో యువత కాస్త అప్ డేటెడ్ గా ఉంటున్నారు. ఫోటోల కోసమో, వీడియో కోసమో.. మండపంలోనే వధువుకి ముద్దు పెట్టేస్తున్నారు. ఓ యువకుడు కూడా అదే చేశాడు. మెడలో వరమాల వేసి.. వధువుకి ముద్దు పెట్టాడు. అయితే… వరుడు నుంచి అది ఊహించని వధువు.. కోపంతో ఊగిపోయి