తాను ఒక రాజకీయంగా ఫెయిల్యూర్ ని అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో.. తన సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఆయన.. ఇలా తాను ఫెయిల్యూర్ అంటూ కామెంట్స్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసి
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. కాగా…. కేవలం కవితకు మాత్రమే కాదని ఏపీలో వైసీపీ నేతలకు సైతం నోటీసులు వస్తాయంటూ… వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు బాంబు పేల్చారు. డిల్లీ లిక్కర్ స్
తెలంగాణ మంత్రి హరీష్ రావుకు నిరసన సెగ తగిలింది. కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్న ఆయనను… కొందరు యువకులు అడ్డుకోవడం గమనార్హం. ఒక్కసారి కాదు… రెండుసార్లు ఆయనను ఇలా అడ్డుకోవడం గమనార్హం. పిట్లం మండలంలో 30 పడకల ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమా
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము…. ఏపీలో పర్యటించనున్నారు. ఆమె రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. తొలిసారి ఏపీ పర్యటనకు వస్తుండటం విశేషం. ఈ సందర్భంగా రాష్ట్రపతికి రాష్ట్ర ప్రభుత్వం పౌర సన్మానం ఏర్పాటు చేసింది. రాష్ట్రపతి గౌరవార్ధం
టీడీపీ నేత నారా లోకేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ గతంలో ఆయనపై సూర్యారావు పేటలో కేసు నమోదు కాగా… ఆ కేసును తాజాగా హైకోర్టు కొట్టివేయడం గమనార్హం.. గతంలో… ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని పోలీసుల
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మాస్ మహారాజా రవితేజ.. ఈ ఇద్దరిది టాలీవుడ్లో డెడ్లీ కాంబినేషన్. ఇద్దరు కలిసి పలు బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. అంతకు ముందు రవితేజ ఎన్ని సినిమాలు చేసినా.. హీరోగా నిలబెట్టింది మాత్రం పూరి జగన్నాథే. ఇట్లు శ్రావణి సుబ
తమిళ్ హీరో దళపతి విజయ్కు కోలీవుడ్లో మాసివ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే తెలుగు తప్పితే.. మిగతా భాషల్లో పెద్దగా పట్టు లేదు. అయినా గత కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు విజయ్. అందుకే ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రా
మెగాస్టార్ అప్ కమింగ్ ఫిల్మ్ ఊరమాస్గా రాబోతోంది. అందుకే ‘వాల్తేరు వీరయ్య’ అనే మాస్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. అందుకే మెగా ఫ్యాన్స్కు పూనకాలేనని అంటున్నారు. ఇప్పటికే రిలీజ్ అయ
సినీ నటుడు, వైసీపీ నేత అలీ ఇంట ఇటీవల శుభకార్యం జరిగిన సంగతి తెలిసిందే. అలీ కుమార్తె పెళ్లిని అంగ రంగ వైభంగా జరిపించారు. ఈ పెళ్లి కి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే… పవన్ మాత్రం హాజరుకాలేదు. దీంతో… పవన్ కావాలనే రాలేదని కొందరు…. అసలు
తమ అభిమాన హీరోల వారసులు.. ఎప్పుడెప్పుడు హీరోలుగా ఎంట్రీ ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. ప్రస్తుతానికి బాలయ్య, పవన్ కళ్యాణ్, రవితేజ, మహేష్ వారసులు తెరంగేట్రానికి రెడీగా ఉన్నారు. కాస్త లేట్ అయినా కూడా.. వీళ్లు హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం ఖ