W.G: చాగల్లు గ్రామానికి చెందిన ఒక యువకుడు రాజమండ్రి గోదావరి బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యకి చాగల్లుకి చెందిన రఘుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి వివరాలను వెల్లడించాల్సి ఉంది.