KDP: కంపోస్ట్ యూనిట్తో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని యోగివేమన విశ్వవిద్యాలయ (YVU) ఉపకులపతి ఆచార్య కె.కృష్ణారెడ్డి అన్నారు. శనివారం YVU బాలికల హాస్టల్ ప్రాంగణంలో కంపోస్టు యూనిట్ను వీసి కృష్ణారెడ్డి, ప్రిన్సిపల్ ఎస్.రఘునాథ రెడ్డి, కడప మున్సిపల్ కార్పొరేషన్ పర్యావరణ ఇంజినీర్ రవీంద్రనాథ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు.