KVP:ఏపీ విపక్ష నేత చంద్రబాబు నాయుడిపై (chandrababu naidu) కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు (kvp) హాట్ కామెంట్స్ చేశారు. రాహుల్ (rahul) అనర్హత వేటు గురించి మాట్లాడుతూనే.. చంద్రబాబు (chandrababu) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీరు ఢిల్లీ రావాలని.. మీ సామర్థ్యం తనకు తెలుసు అని చెప్పారు.
పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సీఎం జగన్ (YS Jagan) పర్యటన అంటే చాలు నానా హైరానా చేస్తారు. తాజాగా వారి హడావుడినో లేదా సమన్వయ లోపమో తెలియదు కానీ విజయవాడవాసులు (Vijawada) మాత్రం రెండు గంటలు నరకం చూశారు.
Atchannaidu:టీడీపీ నగదు ఆఫర్ చేసిందనే కామెంట్లపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Atchannaidu) స్పందించారు. సీఎం జగన్పై (jagan) ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం జగనే మరచిపోయి టీడీపీకి ఓటేశారేమో ఎవరికి తెలుసు? అని కామెంట్ చేశారు.
పులివెందులలో (Pulivendula) జరిగిన కాల్పుల (Gun Firing) ఘటన పైన తెలుగు దేశం పార్టీ అధినేత (Telugu Desam Party), మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మంగళవారం స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావ్ (Minister Dharmana Prasada Rao) చేసిన కామెంట్స్ సంచలన కామెంట్స్ చేశారు. ఇంటిలో బయట మహిళలే పనిచేయాలి. పోరంబోకుల్లా మగాళ్లు (Males) తినేసి ఊరుమీదకి వెళ్ళిపోతారని ధర్మాన అన్నారు. పోరంబోకులకు అధికారం ఇవ్వకూడదనే ఇంటి ఇల్లాలకు ప్రభుత్వం అధికారం ఇచ్చిందన్నారు. అధికారం ఉంది కాబట్టే అన్నీ సంక్షేమపధకాలు అందిస్తున్నారు. సీఎం జగన్(CM Jagan)ఎన్నుకోకుంటే ఇప్పుడు ఇచ్చిన మూడు వేల...
వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy)కేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి(MP Avinash Reddy) తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనను సీబీఐ అధికారులు అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని అవినాష్ కోరారు. సీబీఐ (CBI) దాఖలు చేసిన కౌంటర్ ను బట్టి చూస్తే.. అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి విషయంలో సీబీఐ చాలా దూకుడుగా విచారణ జరిపిందని.. అవినాష్ రెడ్డిని అర...
Minister Roja : ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా మరోసారి రెచ్చిపోయారు. చంద్రబాబు, లోకేష్ లతో పాటు... టీడీపీకి ఓటు వేసిన ఎమ్మెల్యేలపై సైతం ఆమె విమర్శల వర్షం కురిపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలిచినా మీమే సైలెంట్ గా ఉన్నామని , ఒక్క స్థానం లో గెలిచినా టీడీపీ మాత్రం చాల ఎక్కువ చేస్తుందని రోజా అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో (Andra pradesh) రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం యువతకే టికెట్లు ఇవ్వాలని టీడీపీ (TDP) నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రజల్లో తిరుగుతూ కష్టపడిన వారికే పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలని టీడీపీ (TDP) నిర్ణయించింది.హైదరాబాద్ (Hyderabad) లోని ఎన్టీఆర్ భవన్ లో (TDP Polit Bureau meeting) నిర్వహించి, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు
ఈరోజు(మార్చి 28న) అద్భుతమైన ఖగోళ దృశ్యం(rare sight) రాబోతుంది. దానిని మిస్ అవ్వకండి! సూర్యాస్తమయం తర్వాత పశ్చిమ హోరిజోన్లో ఐదు గ్రహాలు(5 planets) ఒకో వరుసలో కూటమిగా కనిపించబోతున్నాయి. వాటిలో మెర్క్యురీ, వీనస్, మార్స్, బృహస్పతి, యురేనస్ గ్రహాలు అరగంట పాటు ఉండనున్న ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించి ఆస్వాదించండి.
పులివెందుల(Pulivendula)లో తుపాకీ మోత(gun firing) మోగింది..ఓ వ్యక్తి, తన ప్రత్యర్థులిద్దరిపై కాల్పులు(gun firing) జరిపాడు. వారు ప్రాణాపాయంతో ఆస్పత్రిలో చేరారు. సహజంగా ఇలాంటి నేరాలు జరుగుతూనే ఉంటాయి. కానీ కాల్పులు జరిగింది ఏపీ సీఎం సొంత నియోజకవర్గంలో కావడం, కాల్చిన వ్యక్తి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు హాజరైనవాడు కావడంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఏపీలో గ్రూప్-1 మెయిన్స్(Group1 Mains) పరీక్షలను(exans) వాయిదా(Postponement) వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. జూన్ 3 నుంచి 9వ తేదీ వరకు జరపనున్నట్లు వెల్లడించారు. అయితే UPSC సివిల్స్ ఫేజ్-3 ఇంటర్వ్యూలు ప్రకటించిన నేపథ్యంలో పరీక్షలు పోస్ట్ పోన్ చేసినట్లు తెలిపారు.
MLA Mekapati : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ కి ఓటు వేశారని, నలుగురు ఎమ్మెల్యేల ఫై జగన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సస్పెండ్ కు గురైన నలుగురు ఎమ్మెల్యే లపై వైస్సార్సీపీ నేతలు పలు విమర్శలు చేస్తూ వస్తున్నారు.
సీపీఐ జాతీయ కార్యదర్మి నారాయణ (Narayana) ఏపీ రాజకీయాలకు సంబంధించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో సీపీఐ (CPI) బరిలో దిగుతుందని ఆయన తెలిపారు. టీడీపీ, (TDP) జనసేన, సీపీఐ కలిసి పోటీ చేస్తాయని తెలిపారు. పొత్తు కుదిరితే ఓట్లు ఇవ్వడమే కాదు, సీట్లు కూడా ఇవ్వాలని అన్నారు.పొత్తు కుదిరితే ఓట్లు ఇవ్వడమే కాదు, సీట్లు ఇవ్వాలని ఆయన తెలిపారు.
తిరుపతి శ్రీకోదండరామస్వామి(tirupati kodanda ramaswamy) వార్షిక బ్రహ్మోత్సవా(brahamotsavam)ల్లో భాగంగా చివరి రోజు మంగళవారం చక్రస్నానం నిర్వహించారు. కపిలతీర్థంలోని పుష్కరిణిలో చక్రస్నానం(chakra snanam) నేత్రపర్వంగా సాగింది. ఈ సందర్భంగా భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలను ఆచరించారు. బ్రహ్మోత్సవాలల్లో భాగంగా ముందుగా శ్రీలక్ష్మణ సమేత సీతారాములవారు పల్లకిలో కపిలతీర్థా(Kapila teertam)నికి తీసుకొచ్చారు. అ...
ఫేస్ సర్టిఫికేట్ అంటూ తన పైన వచ్చిన ఆరోపణల మీద ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ (andhra pradesh assembly speaker) తమ్మినేని సీతారామ్ (thammineni seetharam) స్పందించారు. తన మీద తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party Leader) నేత చేసిన ఆరోపణలు, ఫిర్యాదు పైన తగిన సమయంలో సమాధానం ఇస్తానని చెప్పారు.