సీఎం జగన్ పాలనలో తిరుమల అపవిత్రమవుతోందని మండిపడుతున్నారు. ఆలయంలోని ఆనంద నిలయం వరకు సెల్ ఫోన్ తీసుకెళ్లడం చూస్తుంటే భద్రతా వైఫల్యం స్పష్టంగా తెలుస్తోంది. వాస్తవంగా తిరుమలలో భద్రతా పటిష్టంగా ఉంటుంది. అనేక చోట్ల భద్రతా సిబ్బంది తనిఖీలు ఉంటాయి.
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు(naga babu konidela) ఏపీ రాజకీయాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ఏపీ సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ స్వర్ణయుగంగా మారుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
మణిపూర్లో(manipur) చిక్కుకున్న ప్రతి ఏపీ విద్యార్థిని(ap students) తీసుకొస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ(botsa satyanarayana) స్పష్టం చేశారు. ప్రత్యేక విమానంలో అక్కడ ప్రస్తుతం ఉన్న 157 మంది ఏపీ స్టూడెంట్స్ ను తీసుకొస్తామన్నారు. ఈ క్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని అన్నారు.
రులకు పుట్టుకే గాని గిట్టుక ఉండదు. వారి చైతన్యం సదా ప్రసరిస్తూనే ఉంటుంది. వారు రగిల్చిన విప్లవాగ్ని, సర్వదా జ్వలిస్తూనే ఉంటుంది. అటువంటి మన్యంవీరుడు అల్లూరి సీతారామారాజు. దేశ ప్రజలకు సీతారామారాజు సంకల్పం...
ప్రతిపక్షాలపై అక్రమ కేసులు నమోదు చేయడంపై ఉన్న శ్రద్ధ విద్యార్థులను కాపాడడంపై లేదా?’ అని నిలదీశారు. తమ పార్టీ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్న తెలుగు వారి సంక్షేమం కోసం కృషి చేస్తుందని గుర్తు చేశారు. తెలుగు విద్యార్థుల సమస్యలు పట్టవా? అని ప్రశ్నించారు.
ఏపి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తునే ఉన్నాయి. కానీ దానికి సరైన సమయం రావాలి. ఇప్పుడా సమయం రానే వచ్చిందంటున్నారు. ప్రస్తుతం జగన్ బయోపిక్కు రంగం సిద్దమైనట్టు తెలుస్తోంది. అయితే జగన్గా ఎవరు నటించబోతున్నారనేది? ఇంట్రెస్టింగ్గా మారింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఇద్దరు హీరోలు రేసులో ఉన్నట్టు తెలుస్తోంది.
ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల విజయవాడలో రిజల్ట్స్ విడుదల చేసిన మంత్రి బొత్స ప్రథమ స్థానంలో పార్వతీపురం జిల్లా- 87.4 శాతం చివరి స్థానంలో నంద్యాల జిల్లా 72.26 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత టెన్త్ ఫలితాల్లో బాలికలదే పైచేయి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి బాలుర మొత్తం ఉత్తీర్ణత శాతం 69.27 శాతంగా ఉంది. బాలికల మొత్తం పాస్ పర్సంటేజ్ శాతం 75.38
ఉపాధ్యాయులతో భేటీ సందర్భంగా పలు విషయాలపై బొత్స సత్యనారాయణ చర్చించారు. విద్యార్థులకు ఒకేసారి కిట్ల పంపిణీ, జూన్ నెలాఖరు వరకే యాప్ లో హాజరు నమోదు, బదిలీల గురించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.