స్పూఫింగ్(spoofing) ద్వారా పలువురు దుండగులు మనకు తెలియకుండానే డేటా(data)ను సేకరించడం లేదా మన ఫోన్(phone) లేదా కంప్యూటర్లను(computers) రి ఆధీనంలోకి తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుత రోజుల్లో స్పూఫింగ్ అనేది భద్రత, గోప్యతకు తీవ్రమైన ముప్పుగా మారిపోయింది. ఈ క్రమంలో పలు రకాల దాడుల(cyber attacks) గురించి తెలుసుకోవడం, అందుకు తగిన నివారణ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం.
ఆరెస్సెస్ సంస్థ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సమాజంలో ఇటీవల దారుణాలు వెలుగు చూస్తున్నాయి. యువత పెడద్రోవన పడుతోంది. వీటి నుండి విముక్తి కలిగించి, విలువలు నింపేందుకు గర్భ్ సంస్కార్ పేరుతో మరో కార్యక్రమాన్ని ప్రారంభించింది ఆరెస్సెస్ కు (RSS) చెందిన రాష్ట్రీయ సేవికా సమితి (Rashtra Sevika Samiti) అనుబంధ సంస్థ సంవర్దినీ న్యాస్ (Samvardhinee Nyas). అంటే గర్భంలో ఉండగానే శిశువులకు సంస్కార...
ప్రముఖ హిందూ పండుగల్లో హోలీ కూడా ఒకటి. ఇది వసంతకాలంలో వస్తుంది కాబట్టి వసంతోత్సవం అని కూడా పిలుస్తారు. అయితే ఈ పండుగ ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణాలలో హోలీని 'హొల్లిక' అని పిలుస్తారు.
వివాహ బంధంతో మంచు మనోజ్(Manchu Manoj), భూమా మౌనిక(Bhuma Mounika)లు ఒక్కటయ్యారు. పెళ్లి జరిగిన సందర్భంగా తన భార్య మౌనిక(Mounika)తో కలిసి మనోజ్ తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భూమా మౌనిక రాజకీయ ప్రవేశంపై మనోజ్ తన మనసులోని మాటను బయటపెట్టారు. తిరుమలలో మీడియాతో మాట్లాడిన మనోజ్(Manchu Manoj)కు ఓ ప్రశ్న ఎదురైంది. భూమా మౌనిక రాజకీయాల్లోకి రానున్నారా అనే ప్రశ్నకు మనోజ్(Manchu M...
మనిషికి అత్యాశ పెరిగిపోవడం వల్ల అనేక దారుణాలు(Shops) చోటుచేసుకుంటున్నాయి. ఎదుటివారు ఎలా చనిపోతే తమకేంటనే భావనలో అనేక అన్యాయాలకు పాల్పడుతున్నారు. తినే ప్రతి వస్తువును కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో(Telugu states) కల్తీ పాలు(Milk), కల్తీ మాంసం(Meat) పట్టుబడిన ఘటన చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ (Andra pradesh) రాష్ట్ర శాసన మండలిలో మరో 7 ఎమ్మెల్సీ స్దానాలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఎమ్మెల్సీలు నారా (Nara lokesh) లోకేశ్, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్యవరప్రసాద్, గంగుల ప్రభాకర్ రెడ్డి, పెన్మత్స సూర్యనారాయణరాజు, చల్లా భగీరథరెడ్డి, పోతుల సునీతల పదవీకాలం ఈ నెల 29తో ముగియనుంది.
Minister Amarnath : గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ పై మంత్రి అమర్నాథ్ స్పందించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతం అయ్యిందన్నారు. ఈ విజయం తర్వాత రాజకీయ విమర్శలు చేస్తే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తామని అమర్నాధ్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి బ్రాండ్., కాన్ఫిడెన్స్ పారిశ్రామిక వేత్తలను ఏపీ వైపు ఆకర్షించాయని, మూడేళ్ళలో ఒప్పందం చేసుకున్న 89 శాతం పెట్టుబడులను రాబట్టగలగడం వైసీపీ ప్రభుత్వంకి ఉన్న ట్రాక్ రికార...
వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) కంచుకోటలో గెలిచి గొప్పలు చెప్పుకోవడం కాదని, దమ్ముంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress) ఇప్పటి వరకు గెలవని చోట పోటీ చేసి, గెలిచే సత్తా ముఖ్యమంత్రికి (Chief Minister of Andhra Pradesh) ఉందా? అని తెలుగు దేశం పార్టీ (Telugu Desam) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) సోమవారం సవాల్ విసిరారు.
ఈ ఉత్సవాలకు తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షలు ముగుస్తుండడంతో కుటుంబసమేతంగా మల్లికార్జునుడి దర్శనానికి రానున్నారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు పాలక మండలి ఆదేశాలు ఇచ్చింది.
Speaker : తమ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ కోలగట్ల వీరభద్ర స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. తొందరలోనే ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆయన చేసిన కామెట్స్ తీవ్ర దుమారం రేపాయి.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి రోడ్ డెవలప్ మెంట్ కోసం కేవలం ఇప్పటం మాత్రమే కనిపిస్తోందని, ఇతర ప్రాంతాలు కనిపించడం లేదని తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.
టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) యువగళం పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. పాదయాత్రలో భాగంగా ఆదివారం పీలేరు నియోజకవర్గంలో అడుగుపెట్టిన లోకేశ్ కు అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నారా లోకేశ్(Nara Lokesh) మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(Jagan) విశాఖలో పెట్టింది గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కాదని, లోకల్ ఫేక్ సమ్మిట్ అని విమర్శలు గుప్పించారు. యువ...
నల్గొండ బీజేపీ నేత కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy)..మంత్రి కేటీఆర్(ktr), రేవంత్ రెడ్డి(Revanth Reddy)లకు సవాల్(sawal) విసిరారు. తాను రూ.18 వేల కోట్లకు అమ్ముడుపోయానని ఆరోపించిన వీరు దమ్ముంటే నిరూపించాలని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. తిరుమల(tirumala) దేవుడి(god) మీద ప్రమాణం చేసి తాను అమ్ముడు పోలేదని కోమటి రెడ్డి అన్నారు. తనను ఓడించేందుకే తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ నేత వరుపుల రాజా శనివారం తీవ్ర గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. పార్టీ నేత మృతి పైన అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
దివంగత నేత వైయస్ వివేకానంద రెడ్డి(YS Vivekananda Reddy) హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని (Avinash Reddy) విచారణ సంస్థ సీబీఐ(CBI) మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారిస్తోంది. తాజాగా అవినాష్ కు మరోసారి షాకిచ్చింది. ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని నోటీసులలో(CBI notices) పేర్కొన్నది సీబీఐ. హైదరాబాద్ (Hyderabad) సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది.