కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామలోరి కల్యాణం కమనీయంగా జరిగింది. బుధవారం అర్ధరాత్రి సీతారాముల కల్యాణాన్ని అర్చకులు వేదమంత్రోచ్ఛరణల నడుమ నిర్వహించారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాలు రామనామస్మరణతో మార్మోగాయి.
Navy Commander : ప్యారా చూట్ లో వచ్చిన సాంకేతిక లోపం కారణంగా ఓనేవీ అధికారి ప్రాణాలు కోల్పోయాడు. మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ నుంచి కిందకు దూకే క్రమంలో ప్యారాచ్యూట్ తెరుచుకోకపోవడం తో ఇండియన్ నేవీ మెరైన్ కమాండో కన్నుమూశారు. శిక్షణా కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వైద్యుడి కోసం మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆస్పత్రులు, వైద్యుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఫ్యామిలీ డాక్టర్ తో వ్యాధులు ముదరకముందే గుర్తించవచ్చు.
రామోజీ రావు కి నాగబాబు మద్దతు తెలపడంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆయనకు ప్రజారాజ్యం జెండా పీకేద్దాం అన్నప్పుడు మీరేం చేశారంటూ గుర్తు చేస్తున్నారు.
వైయస్ జగన్ ఇంతకుముందు ఎమ్మెల్యేలను బానిసలుగా చూశాడని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వారిని బతిమాలుతున్నడని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
తంలో అభివృద్ధి మీదే దృష్టి పెట్టి పార్టీ నేతలను పట్టించుకోలేదు. ఈసారి కష్టపడిన వారికి సరైన గుర్తింపు ఉంటుంది. ఉత్తరాంధ్ర ప్రజలు రాజధానిగా విశాఖను కోరుకోవడం లేదు.
వైఎస్ జగన్ ప్రజా వ్యతిరేక విధానాలపై మేం పోరాడుతాం. తమ పార్టీలు రెండూ కలిసి ఉన్నాయని స్పష్టం చేశారు. జగన్ లో మార్పు రాకుంటే కపిల తీర్థం నుంచి రామతీర్థం వరకు యాత్ర చేపడతా’ అని ప్రకటన చేశారు.
తన ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ.. ప్రభుత్వ అవినీతి, దాడులు, వైఎస్సార్ సీపీ అరాచకత్వంపై ఈనాడు వెలుగులోకి తీసుకువస్తున్నది. వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంపై సీఎం జగన్ ఆగ్రహంతో ఉన్నారు.
నీవు రాజారెడ్డి (Raja Reddy) రాజ్యాంగం పవర్ ఏమిటో చూపించావ్. నేను అంబేడ్కర్ (Ambedkar) రాజ్యాంగం దమ్మేమిటో చూపిస్తా’ అని సీ ఎం జగన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) నిప్పులు చెరిగారు. యువగళం (Yuvagalam) పాదయాత్ర 60వ రోజు రాప్తాడు (Raptadu) నియోజకవర్గంలోని పంగళ్ రోడ్డు నుంచి అనంతపురం అర్బన్ నియోజకవర్గం బళ్లారి రోడ్డులోని ఎంవైఆర్ ఫంక్షన్ హాల్ వరకు 13.08 కి.మీ. ...