టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో (chandrababu) జనసేన అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) నిన్న సమావేశం అయ్యారు. ఇప్పటికే చంద్రబాబును కలిసిన పవన్..ఇప్పుడు మరోసారి భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే వచ్చే ఎన్నికల్లో పొత్తుల గురించి ఈ భేటీలో చర్చించారని తెలిసింది. అయితే వీరి భేటీపై తాజాగా జనసేన పార్టీ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్(nadendla manohar) రియాక్ట్ అయ్యారు. ఏపీలో వచ్చే ఎన్ని...
'జగనన్నె మా భవిష్యత్తు' పీపుల్ సర్వే విజయవంతంగా ముగిసినట్లు వైఎస్సార్సీపీ(YSRCP) పార్టీ వెల్లడించింది. ఏపీ తాడేపల్లిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో మెగా ప్రజల సర్వే ఫలితాలను ఈ మేరకు ప్రకటించింది. అయితే ఈ సర్వేలో 80 శాతానికి పైగా ప్రజలు పాల్గొనడంతోపాటు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఏపీ గవర్నర్ (Ap Governor ) అబ్దుల్ నజీర్ తిరుమల పుణ్యక్షేత్రానికి విచ్చేశారు. స్వామివారి దర్శనం కోసం ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్ కు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ఇస్తి కఫాల్ స్వాగతం పలికారు.
టీడీపీ(TDP) ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) ఏపీ సీఎం జగన్(CM Jagan) పై సంచలన ఆరోపణలు చేశారు. తన చేతికి మట్టి అంటకుండా జగన్ క్రిమినల్ పనులు చేస్తారని నిమ్మల ఆరోపించారు.
విజయవాడ శివారులోని కానూరులో మాజీ సీఎం, దివంగత నటుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టార్ హీరోలు రజనీకాంత్, బాలకృష్ణతో పాటు చంద్రబాబు నాయుడు హాజరవగా పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, నందమూరి అభిమానులు పాల్గొన్నారు. రజనీకాంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
టీడీపీ అధినేత చంద్రబాబును చూసి ఎన్టీఆర్ ఆత్మ సంతోషిస్తోందని తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన కామెంట్స్ అగ్గిరాజేశాయి. రజనీ కామెంట్లను ఏపీ మంత్రి ఆర్కే రోజా ఖండించారు.
దాడికి నిరసనగా కుప్పంలో ఆందోళన చేస్తుండగా వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. తెలుగు తమ్ముళ్లపై విచక్షణరహితంగా కొట్టారు. పిడిగుద్దులు గుద్దుతూ.. గోడకేసి కొడుతూ బీభత్సం సృష్టించారు.
పోలీసులు వాహనాలను నిలిపివేయలేదు. ప్రకాశం బ్యారేజ్ పైకి రాగానే ఎదురుగా పెద్ద సంఖ్యలో వాహనాలు దూసుకొచ్చాయి. ఇక కెనాల్ రోడ్డు వంతెన పైన కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. బందర్ రోడ్డులో కూడా వాహనాలు వీరి కాన్వాయ్ మధ్యలోకి ప్రైవేటు వాహనాలు దూసుకొచ్చాయి.
ఎమ్మిగనూరు (Emmiganur) నియోజకవర్గం ఇబ్రహీంపురంలో అకాల వర్షాలతో నష్టపోయిన మిర్చి రైతులను లోకేశ్ పరామర్శించారు. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని లోకేశ్ వద్ద మిర్చి రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. కనీసం పంట నష్టం అంచనా వెయ్యడానికి కూడా ఎవరూ రాలేదని రైతులు వాపోయారు.