E.G: దేవీపట్నం మండలం నుంచి పాపికొండలు విహారయాత్రకి సోమవారం 6 పర్యాటక బోట్లు వెళ్లాయని టూరిజం శాఖ అధికారి సాంబశివరావు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు అందర్నీ బోట్లు ఎక్కించి, లైఫ్ జాకెట్లు ఇచ్చామని తెలిపారు. ఆరు బాటలలో 300 మంది ప్రయాణికులు విహారయాత్రకు వెళ్లారని తెలిపారు.