KRNL: కోడుమూరు పట్టణంలోని చౌడేశ్వరిదేవి ఆలయాన్ని మాజీ కుడా ఛైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, వైసీపీ ఇన్ఛార్జ్ ఆదిమూలపు సతీష్, జడ్పీటీసీ సభ్యులు రఘునాథ్ రెడ్డి దర్శించుకున్నారు. గురువారం వారు చౌడేశ్వరిదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సారె సమర్పించారు. తేరుబజార్ కాలనీ నుంచి మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు.