SKLM: శ్రీ విశ్వావసు నామ తెలుగు నూతన సంవత్సరం ఉగాది, పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలను జిల్లా ప్రజానీకానికి జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉగాది తెలుగు కొత్త సంవత్సరంలో అన్ని కుటుంబాల్లో ఆనందాన్ని, సంతోషాలను నింపాలని కోరారు. అలాగే ముస్లిం కుటుంబాల్లో ఈ రంజాన్ పండుగ శాంతి, ప్రేమ, ఐక్యతకు ప్రతీకగా నిలవాలని ఎస్పీ ఆకాంక్షించారు.