NDL: బీసీ కార్పొరేషన్ కింద రుణాల మంజూరుకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు అవుకు మండల ఎంపీడీవో కార్యాలయ అధికారులు తెలిపారు. 21 నుంచి 60 ఏళ్లలోపు వారు అర్హులని పేర్కొన్నారు. 50% సబ్సిడీతో అందించే ఈ రుణాలకు.. ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలకు https://apobmms.apcfss.inను సంప్రదించాలని సూచించారు.