VSP: పెందుర్తి నియోజకవర్గం పరవాడలో వైసీపీ నుండి జనసేనలోకి పలువురు కార్యకర్తలు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సమక్షంలో ఆదివారం చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల వల్లే వైసీపీ నుండి జనసేనలోకి కార్యకర్తలు చేరుతున్నారన్నారు.