CTR: పుంగనూరులోని చౌడేపల్లి మండలం ఏ.కొత్తకోట గ్రామంలో ఓ మైనర్ బాలిక తన ఆవును చెట్టు కట్టి ఇంటికి వెళ్లగా, తాడు తెంచుకున్న ఆవు పక్క పొలంలోకి వెళ్లి మేత మేసిందని బాలికపై రమణమ్మ, సుజాత దాడికి పాల్పడ్డారు. బాలిక కేకలు విన్న తల్లి మంజుల అడ్డుకోగా ఆమెను కూడా హింసించారు. గాయపడిన తల్లి, కుమార్తెను ప్రభుత్వ ఆసుపత్రి చికిత్స తీసుకుంటున్నారు.