ELR: జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామానికి చెందిన రూక్కయ్య, లక్ష్మీ కుమారి నిద్రిస్తున్న సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. వారిని బంధించి దాడి చేసి ఇంట్లో ఉన్న అభరణాలు, క్యాష్, బంగారు ఆభరణాలతో పాటు విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చెయ్యగా ఇవాళ ఉదయం ఘటన స్థలానికి డీఎస్పీ రవిచంద్ర చేరుకొని పరిశీలించారు.