CTR: రామచంద్రాపురం మండలం సి.రామాపురం దగ్గర ఉన్న శ్రీబ్రహ్మశ్రీ గురుజీ ఆశ్రమంలో శ్రీ అష్టలక్ష్మి పూజలు జరుగుతున్నాయి. మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మంగళవారం రాత్రి ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీబ్రహ్మశ్రీ గురుజీ ఆశీర్వాదం తీసుకున్నారు. వీరేంద్ర సెహ్వాగ్కు ఆశ్రమ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.