CTR: పుంగనూరు మండలంలోని గ్రామదేవతల ఆలయాల్లో శుక్రవారం రాహుకాల పూజలు జరిగాయి. తూర్పు మొగసాలలోని శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయం, బెస్తవీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, నానబాల వీధిలోని శ్రీ బోయకొండ గంగమ్మ, తాటిమాకులపాళ్యం శ్రీ తాటిమాను గంగమ్మ ఇలా పట్టణంలో పాటు గ్రామాల్లోను అమ్మవారి ఆలయాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.