GNTR: సంగడిగుంట LR కాలనీకి చెందిన నందం మహాలక్ష్మి (32), కుమారుడు జయకృష్ణ (8)తో కలిసి జూన్ 21న సాయంత్రం ఇంట్లో చెప్పకుండానే బయటకు వెళ్లిపోయింది. మూడు సంవత్సరాల క్రితం మహాలక్ష్మికి మానసిక సమస్యలు ఉండడంతో ఆసుపత్రిలో చికిత్స చేయించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. భర్త నందం వీరేంద్ర ఫిర్యాదు మేరకు లాలాపేట పీఎస్లో మంగళవారం కేసు నమోదు చేశారు.