PPM: ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల వివరాలు మీకోసం వెబ్సైట్లో నమోదు చేయవచ్చని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదివారం తెలిపారు. సమర్పించిన అర్జీలు 1100 టోల్ ఫ్రీకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు. అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరించడం జరుగుతుందని పేర్కొన్నారు.