EG: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా వున్న చేపలు చేర్వుల్లో చచ్చిన కోళ్ళు చేపలకు మేతగా వేస్తున్నారని ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. జిల్లా లో చాలా పౌల్ట్రీల్లో వేలాది కోళ్ళు చనిపోతున్నాయి. పౌల్ట్రీ రైతుకు నష్టం వాటిల్లుతుంది. ఇది అత్యంత ప్రమాదమని వైద్య నిపుణులు పేర్కొన్నారు. అధికారులు దీనిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.