KDP: పులివెందుల పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు ఆదేశానుసారం మున్సిపల్ కమిషనర్ రాముడు ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మెప్మా సీఎంఎం నాగలక్ష్మి మాట్లాడుతూ.. జీఎస్టీ తగ్గింపుపై డ్వాక్రా సంఘాలతో మీటింగ్ పెట్టించి ప్రజలకు తెలియజేయాలన్నారు.