E.G: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జనసేన పార్టీ తరఫున సేనతో సేనాని సమావేశాలకు శ్రీకారం చుట్టారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు విశాఖలో సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ హాజరయ్యారు. జనసేన అధినేత చేపట్టిన సేనతో సేనాని సమావేశాలు జనసేన పార్టీకి కొత్త బలం ఇస్తుందని పేర్కొన్నారు.