కృష్ణా: విజయవాడలో సోమవారం మధ్యాహ్నం కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో బాలిక షేక్ రేనా కీలక వివరాలు తెలిపింది. రీనాను బాలిక తల్లి నాగూర్బి హాస్టల్లో చేర్పిస్తానని ఇటీవల హెచ్చరించింది. ఈ క్రమంలో బాలిక భయపడి గుంటూరు నుంచి కారులో లిఫ్ట్ ద్వారా విజయవాడ చేరుకొని తల్లికి సమాచారం అందించింది. కాగా కిడ్నాప్ కాకపోవడంతో కథ సుఖాంతం అయింది.