KKD: పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంప్రదాయ కమిటీ సభ్యులుగా ఎంపీ సాన సతీష్ బాబు ఎంపిక కావడం పట్ల కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు మేకా లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గురువారం లక్ష్మణ్ ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన అనతి కాలంలోనే సాన సతీష్ బాబుకు ఉన్నత పదవులు లభించాయన్నారు.