SKLM: రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని వేళల కృషి చేస్తుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. బుధవారం కొత్తూరు హిరమండలం లను కలుపుతూ నిర్మిస్తున్న రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ రహదారి పనులకు గాను నాబార్డ్ నిధులు రెండు కోట్ల 80 లక్షల రూపాయలు మంజూరు చేశామని వివరించారు. ఈ పనులను త్వరితగతిన పనులు పూర్తి చేస్తామన్నారు.