వచ్చే ఏడాది జరగనున్న U19 ప్రపంచకప్ కోసం భారత జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. ఈ జట్టుకు ఆయుష్ మాత్రే కెప్టెన్గా, విహాన్ మల్హోత్రా వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. జట్టు: వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు(wk), హర్వంశ్(wk), అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలన్ ఎ.పటేల్, మొహమ్మద్ ఎనాన్, హెనిల్ పటేల్, దీపేష్, కిషన్ కుమార్, ఉద్ధవ్ మోహన్.
Tags :