CTR: పుంగనూరు శక్తి స్వరూపిణి వీరుపాక్షి మారెమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారిని అర్చకులు నామాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రాహుకాల పూజలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారు నారాయణి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు.