NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో ఇవాళ సూర్యనారాయణ కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకున్నారు. నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయ అభివృద్ధి కొరకు సూర్యనారాయణ కుటుంబ సభ్యులు రూ. 50,116 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలను ఇచ్చారు.