ADB: జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 21.80 శాతం సరాసరి ఓటింగ్ నమోదైందని జిల్లా పంచాయతీ అధికారి రమేశ్ తెలిపారు. మండలాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ 20.05%, బేల 19.63%, భీంపూర్ 24.93%, బోరజ్ 23.60%, జైనథ్ 19.42%, మావల 16.46%, సాత్నాల 24.26% నమోదైంది. ఓటర్లు చురుగ్గా పాల్గొంటున్నారు.