2030 నాటికి భారత్లో అమెజాన్ 35 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు ఆ కంపెనీ అధికారులు వెల్లడించారు. ఏఐ, వ్యాపార విస్తరణపై ఈ డబ్బును వెచ్చించనుంది. 2010 నుంచి ఇప్పటివరకు అమెజాన్ భారతదేశంలో 40 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. అలాగే, భారత్లో 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల ఇప్పటికే ప్రకటించారు.