ATP: ఓబుళాపురం మైనింగ్లో సీబీఐ సీజ్ చేసిన లక్ష మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని వైసీపీ హయాంలో అక్రమంగా తరలించారని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. అక్రమంగా తరలించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అన్నారు.