మహబూబ్నగర్ రూరల్ మండలం తెలుగు గూడెం గ్రామానికి చెందిన BRS పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఉప సర్పంచ్ మందడి భీమయ్య గౌడ్ దశదిన కర్మ సందర్భంగా మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ భీమయ్య గౌడ్ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. ఇందులో భాగంగా, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.