SRPT: జిల్లాలో ప్రైవేటు పాఠశాలల దోపిడిని అరికట్టాలని పి.డి.ఎస్.యు సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు సింహాద్రి డిమాండ్ చేశారు. జిల్లాలో శ్రీ చైతన్య(CBSE), శ్రీ విధాత్రి వరల్డ్ స్కూల్లను సీజ్ చేయాలని కోరుతూ సోమవారం హైదరాబాద్లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసులో కమిషనర్ నవీన్ నికోలస్కు సోమవారం వినతి పత్రం అందజేశారు.