GNTR: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఎపీపీసెట్ -2025 పరీక్షల మొదటి రోజు సోమవారం 400 మంది పురుష అభ్యర్థులు హాజరయ్యారని వర్సిటీ VC గంగాధరరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్య కామన్ ఎంట్రన్స్ పరీక్షలు (APPE Set-2025) నేటి నుంచి ఈనెల 26 వరకు జరుగుతాయన్నారు. సుమారు 2 వేల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతారన్నారు.